Friday, 31 July 2026 10:58:15 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పేరుకు పెద్దేరు ప్రాజెక్టు కు పుట్టెడు సమస్యలు

కలెక్టర్ సార్.. మీరేనా 2047 విజన్ తో ఆదుకోండి - పెద్దేరు చైర్మన్ కొటాల శివకుమార్

Date : 11 March 2026 09:27 AM Views : 351

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 10 : తంబళ్లపల్లె మండలం లోని జిల్లాలోనే అతిపెద్ద పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ స్పందించి పరిష్కరించాలని పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ కోరారు. మంగళవారం 2047 విజన్ టీం సభ్యులు పెద్దేరు ప్రాజెక్టు సమస్యలను అధ్యయనం చేశారు. వారికి చైర్మన్ శివకుమార్ పెద్దాయన ప్రాజెక్ట్ లోని సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి వివరించారు.పెద్దేరు ప్రాజెక్టుకు రహదారి మరమ్మతులు, పర్యాటకులకు బోటింగ్ సౌకర్యం, చేప పిల్లల పెంపకం యూనిట్, ప్రాజెక్టు కింద బ్రిడ్జి నిర్మాణం, గెస్ట్ హౌస్ లు, ప్రధాన కాలవలు, పిల్ల కాలవలు మరమ్మతులు, ప్రాజెక్ట్ కింద మరమ్మతులు,పార్కుల సుందరీ కరణ, పనులు చేపట్టాలని వారికి విశదీకరించారు.ప్రాజెక్టు ఆయకట్టలో సుమారు 5000 ఎకరాలు సాగుతో పాటు రెండు మండలాల వేలాది మంది రైతులకు వ్యవసాయం తోపాటు కూలీలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రెండేళ్లుగా ప్రాజెక్ట్ పార్క్ అలనా పాలనా లేక అడవిని తలపిస్తుండగా సౌకర్యాలు లేక పర్యాటకులు రాకపోకలు నిలిచి నిర్మానుషంగా తయారైంది. నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇక్కడ అధికార పార్టీకి ఇన్చార్జి లేక ప్రాజెక్ట్ అభివృద్ధి పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ప్రాజెక్టు అభివృద్ధికి నిధులు లేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కలెక్టర్ గారి స్పందించి వెంటనే 2047 విజన్ కార్యక్రమంలో ప్రాజెక్టు చేపడితే వేలాదిమంది రైతులు, కూలీలకు జీవనోపాధి తో పాటు వేలాది మంది పర్యాటకులను ఆకర్షించి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు కావడం ఖాయం. *పదవి తప్ప ₹10 లేవు. ప్రాజెక్టు అభివృద్ధి ఎలా సాధ్యం* చైర్మన్ కొటాల శివకుమార్. పేరుకు జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టు. చైర్మన్ అయిన నాటి నుండి ఒక పైసా నిధులు లేవు అభివృద్ధి ఎలా చేయాలి. ప్రాజెక్టు సమస్యలపై రాష్ట్రస్థాయి మంత్రులు, అధికారులకు ఫిర్యాదులు చేశాను. కలెక్టర్ గారైన స్పందించి 2047లో ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: