Friday, 31 July 2026 07:43:30 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పాడి పశువులకు సబ్సిడీ పశువుల దాణా పంపిణీ

Date : 08 November 2025 09:17 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 08 : తంబళ్లపల్లె మండలం లోని పాడి రైతుల పశువుల పాల ఉత్పత్తి, పోషణ కు 50 శాతం సబ్సిడీపై తంబళ్లపల్లె పశుగణాభివృద్ధి కేంద్రంలో శనివారం పశువుల దాణా పశువైద్య శాఖ ఏ.డి డాక్టర్ సుమిత్ర, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, జేవివో కిరణ్ పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏ.డి డాక్టర్ సుమిత్ర మాట్లాడుతూ మండలానికి పశువుల దాణా 37.5 టన్నులు 750 సంచుల పశువుల దాణా అర్హులైన రైతులకు పంపిణీ జరిగిందని రైతులు పాడి పశువులకు ఈ సబ్సిడీ దాణా సద్వినియోగం చేసుకొని పాల ఉత్పత్తి పెంచుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. పాడి రైతులు ఈ వర్షాకాలం పశువులకు సోకే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సకాలంలో సంబంధిత పశువైద్య కేంద్రాలలో పశువైద్యం పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది శివానాయక్, రమణ, వాడు రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :