Thursday, 30 July 2026 10:36:55 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

రెడ్డి ఈశ్వర్, మణికంఠ, జనార్దన్ లకు బెస్ట్ ఎక్సలెన్సీ అవార్డులు ప్రధానం

నీటి యాజమాన్యం సంస్థ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు

Date : 26 January 2026 03:17 PM Views : 210

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : రామసముద్రం మండలం లో ఉపాధి హామీ పనులలో ప్రతిభ కనబర్చడమే కాకుండా రైతు కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించడం లో తనదైన ముద్ర వేసి మన్ననలు పొందిన నీటి యాజమాన్యం సంస్థ తరపున ప్రతిభ పురస్కారాలకు ఎంపికైన జూనియర్ ఇంజినీర్ రెడ్డి ఈశ్వర్, సాంకేతిక సహాయకులు మణికంఠ, క్షేత్ర సహాయకులు జనార్దన్ లకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఉత్తమ ప్రతిభ అవార్డులు అందచేసిన పి.డి.వెంకటరత్నం మరియు ఏ.పి.డి. శ్రీనివాసులు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :