నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 10 : రామసముద్రం మండలం లో 33/11కె వి సబ్ స్టేషన్ వద్ద మరమ్మత్తులు కారణం గా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మదనపల్లి ట్రాన్స్ కో ఈ. ఈ గంగాధరం, మండలం ఏ ఈ మస్తాన్ వల్లీలు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరాలో అంతరాయం కలుగుతుందని కావున ప్రజలందరూ సహకరించాలని ఆయన తెలిపారు .
Admin
Namitha News