Thursday, 30 July 2026 10:39:47 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Date : 26 January 2026 07:01 PM Views : 195

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 26 : తంబళ్లపల్లె మండలం లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. కోర్టులో మెజిస్ట్రేట్ ఉమర్ ఫరూక్, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ శ్రీనివాసులు,పోలీస్ స్టేషన్లో ఎస్సై అనిల్ కుమార్, ఎమ్మార్సీలో ఎంఈఓ త్యాగరాజు, ట్రాన్స్కో ఏ ఈ సురేంద్ర నాలుగు సబ్ స్టేషన్ లో రిపబ్లిక్ల జెండా ఆవిష్కరించారు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, సిహెచ్ శ్రీ లో మెడికల్ ఆఫీసర్ తేజస్వి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్,సచివాలయంలో కార్యదర్శి శ్రీనివాసరావు, పలు కార్యాలయాలు, విద్యాసంస్థలలో సంబంధిత అధికారులు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ శ్యామల కోటిరెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వైకాపా మండల అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, కో ఆప్షన్ మెంబర్ జమాల్ బాషా, ఎంఈఓ త్యాగరాజు, సి సి కత్తి నరసింహులు, ఎఈఓ సురేష్, ఎంపీటీసీలు సరోజమ్మ, కరీం, ఎమ్మెస్ ప్రెసిడెంట్ రామ లక్ష్మమ్మ, టిడిపి, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :