Thursday, 30 July 2026 02:12:39 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ యూనివర్సిటీ లో డిసెంబర్ 5 & 6 తేదీ లలో జాతీయ స్థాయి పాలిటెక్నెక్ లెకక్చర్ల కు ఔట్ కమ్ బేస్డ్ విద్య పై అవగాహనా కార్యక్రమం

Date : 07 November 2025 11:16 PM Views : 136

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - నవంబర్ 07 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ నందు డిసెంబర్ 5 మరియు 6 తేదీల్లో దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ లెక్చరర్ల కోసం అవుట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ (Outcome Based Education (OBE)) పై రెండు రోజుల వర్కుషాప్ ను నిర్వహిస్తున్న పోస్టర్ ను ఏ.నిర్మల్ కుమార్ ప్రియా, తిరుపతి రీజినల్ జాయింట్ డైరెక్టర్, స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్, మరియు అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె ప్రకాష్ కుమార్ వారి చేతుల మీదుగా తిరుపతి లోని ఆయన కార్యాలయం లో ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో నిర్మల్ కుమార్ ప్రియా మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి పాలిటెక్నిక్ కళాశాలలకు అందులోని కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఈ అక్రిడిటేషన్ లో అవుట్కం బేస్డ్ ఎడ్యుకేషన్ ముఖ్యమని ప్రతి అధ్యాపకునికి దీనిపై అవగహన చాలా ముఖ్యమని ఆయన అన్నారు. దీని ద్వారా బోధన నాణ్యతను పెంపొందించడం, విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచడం, మరియు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించుటకు వీలు కలుగుతుందని అన్నారు. రెండు రోజుల పాటు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రతి పాలిటెక్నిక్ లెక్చరేర్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో మిట్స్ ప్రతినిధులు జి.శ్రీనివాసులు మరియు కె. ఎం.డి రియాజ్ అలీ పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :