Friday, 31 July 2026 01:01:08 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పుంగనూరులో ఘనంగా హిందూ సమ్మేళనం

Date : 21 December 2025 06:46 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 21 : పుంగనూరు పట్టణంలోని బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం విజయవంతంగా ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హిందువులు, ప్రజలు తరలిరావడంతో సభాస్థలి జనసంద్రంగా మారింది. పట్టణ వీధుల గుండా సాగిన ర్యాలీలో పాల్గొన్న వారు కాషాయ రంగు జెండాలను చేతబట్టి హిందూ ఐక్యతను చాటిచెప్పారు. సభాస్థలిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, చెక్క భజనలు ప్రత్యేక నిలిచాయి. వివిధ కార్యక్రమాలు నిర్వహించిన కార్యక్రమాలు హాజరైన వారిని అలరించాయి. ఈ సమ్మేళనానికి హిందూ మత పెద్దలు, వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణతో పాటు హిందువుల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడమే ఈ సమ్మేళనం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో రఘునాథ శాస్త్రి త్రిమూర్తుల రెడ్డి విజయ శంకర్ బాలసుబ్రమణ్యం సుకుమార్ బాబు మనీ ప్రేమ్ శివ తదితర హిందూ సంఘాల ప్రతినిధులు సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: