Wednesday, 17 June 2026 02:54:59 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

ఆత్మకూరు నియోజకవర్గ టిఎన్ఎస్ఎఫ్ నేతగా బోయలచిరివెళ్ల వాసి షేక్ హుస్సేన్

Date : 22 April 2026 11:49 AM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 22 : ఆత్మకూరు నియోజకవర్గం టిఎన్ఎస్ఎఫ్ (తెలుగు నాడు స్టూడెంట్ ఫెడరేషన్) అధ్యక్షుడిగా ఆత్మకూరు మండలం బోయల చిరువెళ్ళ గ్రామానికి చెందిన తెలుగుదేశం యువ నేత షేక్ హుస్సేన్ ఆలీని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నియమించారు. తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధతతో పనిచేసిన వీరి కుటుంబం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్ల విధేయతగా పనిచేసిన హుస్సేన్ కు సముచిత స్థానం లభించిందని స్థానికులు పార్టీ నేతలు తెలుపుతున్నారు.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అలాగే తమ పార్టీ రూరల్, ఆత్మకూరు పట్టణ తెలుగుదేశం నేతల సహకారంతో తనకు అందించిన పదవిని బాధ్యతగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని టిఎన్ఎస్ఎఫ్ నేతగా ఎన్నికైన షేక్ హుస్సేన్ ఆలీ తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: