Thursday, 30 July 2026 03:01:36 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లో అవుట్‌ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ పై జాతీయ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమం

Date : 06 December 2025 10:37 PM Views : 168

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 06 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్డ్ టు బి యూనివర్సిటీ నందు అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం లో భాగంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, మాట్లాడుతూ అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి విద్యార్థి విద్యా మరియు వృత్తిపరమైన విజయానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందేలా చేస్తుంది అని అన్నారు. రెగ్యులర్ అసెస్‌మెంట్‌లు మరియు ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌లు బోధనా పద్ధతులు, పాఠ్యాంశాల రూపకల్పన మరియు మొత్తం విద్యా పనితీరును మెరుగుపరచడంలో ఈ అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సహాయపడతాయి అని అన్నారు. వాస్తవ-ప్రపంచ అనువర్తనాలతో విద్యా అభ్యాసాన్ని అనుసంధానించడం ద్వారా, ఈ ఓబీఈ పరిశ్రమ డిమాండ్లు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి బాగా సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్‌లను ఉత్పత్తి చేస్తుంది అని అన్నారు. ఈ రెండు రోజుల పాటు ఈ వర్క్ షాప్ మీ అందరికి మంచి ఫలితాలను ఇచ్చిందని, ఆశిస్తున్నానని ఆయన అన్నారు. విద్య విధానం స్కూల్ స్థాయిలో నుండే చేయడం వలన విద్యార్థులలో మంచి ఫలితాలు సాధించ వచ్చు అని, ఈ అవుట్ కంబేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం మిట్స్ యూనివర్సిటీ వరకే పరిమితం కాకుండా అధ్యాపకుల అందరికి అందిచలానే ఉద్దేశంతో వర్క్ షాప్ నిర్వహించామని ఆయన అన్నారు. ఈ వర్క్ షాప్ కు వివిధ ప్రాంతాల నుండి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు హాజరు అయ్యారు అని వారికి సర్టిఫికెట్స్ అందజేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :