Friday, 31 July 2026 01:29:47 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె మండలానికి 9 మంది ప్రత్యేక అధికారులు

Date : 03 April 2026 09:02 PM Views : 229

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 03 : తంబళ్లపల్లె మండలంలో సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ రెండవ తేదీకి ముగియడంతో పంచాయతీల అభివృద్ధికి మండలంలో 21 పంచాయతీలకు 9 మంది ప్రత్యేక అధికారులు నియమితులయ్యారు. తంబళ్లపల్లె, పరసతోపు, పంచాలమర్రి పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, కుక్కరాజు పల్లి, రెడ్డి కోట, రేణుమాకులపల్లి పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో ఎం వి ప్రసాద్, కోసువారిపల్లి, బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీలకు తాసిల్దార్ సి.శ్రీనివాసులు, గంగిరెడ్డిపల్లి, దిగువపాలెం పంచాయతీలకు ఏవో జె.థామస్ రాజా, గోపిదిన్నె, జుంజురపెంట పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో సి. మారుతీ కుమార్, కన్నెమడుగు, మర్రిమాకులపల్లి ఎంఈఓ బి.త్యాగరాజు, ఎద్దులవారిపల్లి, ఎర్రసానిపల్లి పంచాయతీలకు ఎంఈఓ-2 నాగసుబ్బరాయుడు, కోటకొండ, ఎగువసుగాలితాండ పంచాయతీలకు ఏవో కె.రమణ కుమార్, కొటాల, ఆర్ఎన్ తాండ పంచాయతీలకు మండల పశువైద్యాధికారి ఆర్. విక్రమ్ రెడ్డి ప్రత్యేక అధికారులుగా కొనసాగునున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: