Friday, 31 July 2026 12:39:16 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మహిళా సంఘాలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి - పి.డి నాగేశ్వరరావు

Date : 18 December 2025 09:44 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 18 : మహిళా సంఘాలు రుణ సౌకర్యం పొంది ఆర్థిక అభివృద్ధి సాధనకు సంఘమిత్రలు కేంద్ర బిందువులుగా నిలవాలని డి ఆర్ డి ఏ, పీడి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం తంబళ్లపల్లె, కురబలకోట, పెద్దమండెం మండలాల సంఘమిత్రల సమావేశం జరిగింది. నేడు మహిళా సంఘాలు అన్ని రంగాలుగా అభివృద్ధి బాట పట్టడానికి పునాదులు మీరేనని భవిష్యత్తులో మీ కృషి పట్టుదలతో మరింత అభివృద్ధికి దశ దిశ గా మీరే అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళా సంఘాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా, సామాజికంగా పురోగతి సాధించి ప్రతి కుటుంబం ప్రభుత్వం ఆశించిన స్వర్ణాంధ్రకు నిలువుటద్దంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలు గంగాధర్, డైరీ ఏపిఎం సుజాత, శ్రీనివాసులు, నరసింహులు సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, భాష మూడు మండలాల సంఘమిత్రలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :