Wednesday, 17 June 2026 02:53:12 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...

సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ని కోరిన జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్...

Date : 25 April 2026 05:53 PM Views : 262

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా...మదనపల్లె 25.04.2026 :జనసేన పార్టీ యూరప్ కోర్ టీమ్ మరియు పుంగనూరు సీనియర్ నాయకుడు రాయల్ కుమార్ శనివారం మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కలవడం జరిగింది. రాయల్ కుమార్ కలెక్టర్ కు పుంగనూరు పట్టణం లో గల సమస్యలగురించి రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా సమ్మర్ స్టోరేజ్ స్టంక్ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని,పుంగనూరు టౌన్ లో బస్ షెల్టర్ నిర్మాణం గురించి ఎన్.ఎస్ పేట లో గల వాకింగ్ ట్రాక్ పునరుద్దరణ ( CC కెమెరా, నైట్ పోలీస్ విజిలెన్స్, స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలి అని కోరడం జరిగింది.మరియు చిన్న పిల్లల ఆడుకోవడానికి అట స్థలము కూడ ఏర్పటూ చేయాలాని కోరడం జరిగింది. దీనితో పాటుగా పుంగనూరు టౌన్ లో గల స్క్రాప్ డంపింగ్ యార్డ్ ని తొలగించాలని కోరడం జరిగింది.ఈ విషయం పై స్పందించిన కలెక్టర్ నిశాంత్ కుమార్ వారి ముందే సీసీ మరియు అనుబందిత అధికారులతో మాట్లాడటం జరిగింది .వేసవి దృష్ట్యా ప్రయాణికులకు వెంటనే బస్ షెల్టర్స్ ఏర్పాటు కోసం చర్య తీసుకుంటామని తెలిపారు.మిగిలిన సమస్యలపై త్వరగా దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాయల్ కుమార్ మరియు జనసేన నాయకులు అన్నమల విశ్వనాథ, నానాబాల ఉదయ్, జయకుమార్ (కాలు) తదితరులు పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: