Friday, 31 July 2026 07:43:35 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రీ సర్వే భూముల సమస్యల పరిష్కారానికి పెద్దపీట - తహసీల్దార్ శ్రీనివాసులు

Date : 21 January 2026 08:38 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 21 ః తంబళ్లపల్లె మండలం లో పేరుకుపోయిన రీ సర్వే భూముల సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు తాశీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో భూముల రీ సర్వే కారణంగా సుమారు 500 ఖాతాలలో జాయింట్ ఎల్ పి ఎం తోబాటు పలు రకాల సమస్యలు సమస్యలు పరిష్కారానికి మా రెవెన్యూ అధికారులు,సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇరు వర్గాల రైతుల సమక్షంలో పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే 139 ఖాతాల్లోని రీ సర్వే భూముల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి పక్కాగా పాస్ బుక్ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించి భవిష్యత్తులో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడటానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. భూముల రీ సర్వేలో సమస్యల పరిష్కారానికి జిల్లా, డివిజన్ స్థాయి ఉన్నతాధికారులు సహకరిస్తున్నారని రైతులు సైతం సమన్వయం పాటించి పరిష్కారానికి కలసి రావాలి సూచించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :