Wednesday, 17 June 2026 03:04:45 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

ఏ.ఐ.టి.యు.సి. రాష్ట్ర మహాసభ లకు తరలిన తంబళ్లపల్లి కార్మికులు

Date : 26 April 2026 10:55 PM Views : 100

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 26 : తిరుపతికి బయలుదేరిన అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ తంబళృపల్లి నియోజకవర్గం నాయకులు,కార్మికులు… తిరుపతి నగరంలో ఈనెల 26 నుండి 28వ తేదీ వరకు జరగబోయే 18 వ రాష్ట్ర మహాసభలకు బయలుదేరి అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి ఎస్ సలీం భాష నియోజకవర్గ అధ్యక్షులు బి వేణుగోపాల్ రెడ్డి వారు మాట్లాడుతూ తిరుపతిలో ఈనెల 26 27 28 తేదీల్లో జరుగుతున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలకు తంబళృపల్లి నియోజకవర్గం నుండి కార్మికులు నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు కార్మికుల హక్కుల పరిరక్షణ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం ఉద్యమ బలో పేతమే లక్ష్యంగా జరుగుతున్న ఈ రాష్ట్ర మహాసభలు కార్మిక లోకానికి దిశానిర్దేశ0 చేయనున్నారని తెలిపారు తంబళృపల్లి నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కార్మికులు మహాసభలకు హాజరవ్వడం హర్షణీయమని అన్నారు అలాగే రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల ఐక్యతను మరింత బలోపేతం చేసే ఈ మహాసభలు చరిత్రాత్మకoగా నిలవాలని అన్నారు ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు కే బాలకృష్ణ గఫూర్ రామాంజనేయులు అలివేలమ్మ విమల జయమ్మ రత్నమ్మ శంకరమ్మ ఎస్ బాబాజాన్ రమేష్ కుమార్ హుస్సేన్ మహబూబ్ బాషా నారాయణస్వామి తదితరులు నాయకులు,కార్మికులు బయలుదేరారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: