Thursday, 30 July 2026 10:36:33 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

డిసెంబర్ 6న మల్లయ్య కొండ ఆదాయ వనరుల వేలం పాటలు

Date : 03 December 2025 08:45 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 03 ః తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపం లోని మల్లయ్య కొండ ఆదాయ వనరుల వేలం పాట లను ఈనెల 6వ తేదీన కొండపైన దేవస్థానం వద్ద నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణ అధికారి ఎద్దుల మునిరాజా తెలిపారు. మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి దేవస్థానం కు చెందిన ఆదాయ వనరులు 1.2.2026 నుండి 31.1.2027 ఏడాది కాలం వరకు తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు రూ లక్ష డిపాజిట్, వాహనములు పార్కింగ్ హక్కుకు రూ లక్ష డిపాజిట్, గౌరమ్మ గుడి వద్ద పూజ సామాగ్రి సేకరణ కు రూ50వేలు, వెలుగు మల్లమ్మ గుడి వద్ద పూజా సామాగ్రి అమ్ముకునేందుకు రూ 50వేలు, వీరన్న గెవిల వద్ద పూజా సామాగ్రి అమ్ముకునే హక్కుకు రూ 10వేలు, కొండపై పూజా సామాగ్రి, అంగడి నిర్వహణకు రూ 50వేలు, కొబ్బరి చిప్పలు సేకరణ కు రూ 50వేలు, దేవస్థానం వద్ద పాదరక్షలు భద్రపరిచే రుసుము వసూలు చేసుకునేందుకు 14.2.2026 నుండి 16.2.2026 తేదీ వరకు వేలంపాటకు రూ 10వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాట దక్కించుకున్న వారు వెంటనే సగభాగం చెల్లించి రశీదు పొంది మిగిలిన పైకం ను 20 రోజుల లోపు చెల్లించి రసీదు పొందాలని గతంలో దేవస్థానానికి బకాయిలు ఉన్న వారు వేలం పాటలకు అనర్హులని తెలిపారు . ఆసక్తి గల పాటదారులు వేలం పాటలలో పాల్గొనాలని ఈ.ఓ. మునిరాజా తెలియచేసారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :