నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం : పెద్ద తిప్ప సముద్రం తహశీల్దార్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ , డిఆర్డిఏ సిబ్బంది & అందరూ మండల మహిళా సమాఖ్య గ్రామ సంఘాల, అధ్యక్షులు & సంఘమిత్రాలు తో ఓటు హక్కు వినియోగం పై ఓటర్ అవగాహన సదస్సు సమావేశం మరియు ర్యాలీ నిర్వహించిన తహసీల్దార్ . అనంతరం పిటిఎం మేజర్ పంచాయతీలో అందరి మహిళా సంఘాలతో మరియు హాజరైన వారితో కలిసి భారీ ర్యాలీ ప్లకార్డులు పట్టుకుని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని నినాదాలు చేస్తూ తరువాత బస్టాండ్ సర్కిల్ నందు మానవహారం గా ఏర్పడి నినాదాలు చేశారు . ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, మండల తహశీల్దార్ శ్రీనివాసులు మరియు సిబ్బంది ఏపిఎం శ్రీనివాసులు గారు మరియు వెలుగు సిబ్బంది అందరూ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయ రాణి వారి అంగన్వాడి సిబ్బంది మరియు పోలీస్ శాఖ ఏ ఎస్ ఐ శ్రీ గోపాల్ నాయక్ గారు వారి సిబ్బంది ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు .
Admin
Namitha News