Thursday, 16 April 2026 07:59:54 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

విద్యుత్ శాఖ ఏఈ గా బాధ్యతలు స్వీకరించిన సురేంద్ర

విద్యుత్ ఏ ఈ, సురేంద్రకు ఘన స్వాగతించిన సిబ్బంది

Date : 23 April 2025 08:03 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఏప్రిల్ 23 : తంబళ్లపల్లె మండల విద్యుత్ శాఖ ఎఈగా బాధ్యతలు చేపట్టేదానికి విచ్చేసిన సురేంద్రకు స్థానిక విద్యుత్ శాఖ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. గత ఐదేళ్లుగా తంబళ్లపల్లె మండలానికి విద్యుత్ శాఖకు ఎఈ లేకపోవడం తో ఇబ్బందులు ఎదురయ్యాయి. బుధవారం సత్యసాయి జిల్లా నల్లచెరువు నుండి సురేంద్ర తంబళ్లపల్లె ఎఈగా బాధ్యతలు చేపట్టడంతో సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది దృశ్యాలవలు, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు అందజేశారు. ఏ ఈ సురేంద్ర సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలోని విద్యుత్ శాఖ కు సంబంధించిన రైతులు, వ్యాపారులు, కక్షిదారుల సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తన సహచర సిబ్బంది సహకారంతో కృషి చేస్తానని కిందిస్థాయి సిబ్బంది తనకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఈలు రామ లక్ష్మణ్, ప్రసాద్, మస్తాన్, ఎంఈఓ త్యాగరాజు, ఎల్ ఐలు భాస్కర్, నాగరాజు, లైన్మెన్లు అప్పిరెడ్డి, శంకర,సిబ్బంది ఖాజా పీర్,ఆమీన్, నాగేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, భాస్కర్, ఇంతియాజ్, కాలేశా, సురేష్, నాగేంద్ర, నాలుగు సబ్ స్టేషన్ ల పరిధిలోని విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :