Thursday, 30 July 2026 10:15:55 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శ్రీచంద్రశేఖరస్వామి ఆలయంలో సంకటహర చతుర్థి పూజ

Date : 09 December 2025 09:15 AM Views : 208

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 08 : రామసముద్రం మండలకేంద్రంలోని దిగువ పేట లో కొలువైన శ్రీ పార్వతి సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలోసంకట హర చతుర్థి పూజ ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజున స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు బాలస్వామి, మల్లిఖార్జున స్వామి ఉదయం ఆలయ శుద్ధి చేసి స్వామి మహా గణపతి,శ్రీ పార్వతిసమేత చంద్రశేఖర స్వాముల వారికి పంచామృత రుద్రాభిషేకము నిర్వహించారు. అనంతరం స్వామివారికి పలు రకాల పుష్పాలతో స్వామివార్లని అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని భక్తులకు దర్శనం కల్పించి భక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్దకురప్పల్లె గ్రామపంచాయతీ దిగవూరు వాసుదేవరెడ్డి కుమారుడు సాగర్ రెడ్డి వివాహం జరిగిన సందర్బంగా చంద్రశేఖర స్వామి ఆలయంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు.స్వామివారిని దర్శించుకున్న బాబు రెడ్డి, మనోహర్ రెడ్డి, రమేష్ రెడ్డి, రామచంద్రారెడ్డి, సాయి తదితరుల భక్తులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :