నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 01 : తంబళ్లపల్లె మండల డిప్యూటీ ఎంపీడీవో గా మారుతి కుమార్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన చిత్తూరు జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ పదోన్నతి పై డిప్యూటీ ఎంపీడీవో గా ఇక్కడికి వచ్చారు. ఆయనకు ఎంపీడీవో పట్నాయక్, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, ఏవో థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు,సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, కార్యదర్శులు ఘనంగా స్వాగతించారు.
Reporter
Namitha News