Monday, 03 August 2026 06:43:08 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్దేశకులు

Date : 18 April 2026 08:52 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : తంబళ్లపల్లె - ఏప్రిల్ 18 : నేటి విద్యార్థులు రేపటి స్వచ్ఛ ఆంధ్ర సమాజ నిర్దేశకులుగా ఎదగాలని డ్వామా పీడీ వెంకటరత్నం విద్యార్థులకు బోధించారు. శనివారం ఉదయం కోటకొండ పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా విధానం, మౌలిక సదుపాయాలు పై ఆరా తీశారు. పాఠశాలకు సుమారు 17 లక్షలతో నిర్మించిన ప్రహరీగోడను పరిశీలించి సంతృప్తి చెంది బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలని స్థానిక మాజీ ఎంపీటీసీ చిన్నరెడ్డెప్పకు సూచించారు. అనంతరం విద్యార్థుల తో మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యతోపాటు ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఇప్పటినుండే సాధన చేయాలని ప్రోత్సహించారు. అనంతరం విద్యార్థుల చేత స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం విధిగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏపీ డి చందన, టి ఏ సుజాత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :