Tuesday, 09 June 2026 09:42:34 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హామీ

Date : 04 February 2026 10:34 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 ః రాష్ట్ర ప్రభుత్వ ఉ ద్యోగుల బకాయిలు పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ సూర్యనారాయణ ఆదేశాల మేరకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గురు ప్రసాద్, కార్యదర్శి గంగయ్య గౌడ్, ఉమా శంకర్, ధర్మయ్య, కిరణ్ కుమార్, రఫీ, శ్రీనివాసులు, ప్రవీణ్, బాబు, యుగంధర్, చాముండేశ్వరి, పద్మజలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ని కలసి ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక అంశాలు, తమ సమస్యల వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి ఇది మంచి ఆలోచన, చాలా బాగా పనిచేశారు మీ రాష్ట్ర అధ్యక్షులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి అని తప్పకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగుల బకాయిలు, సమస్యలపై ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :