Thursday, 30 July 2026 08:40:55 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

సిటిఎం క్రాస్ రోడ్డులో బహిర్భూమికి వెళ్లిన మహిళ హత్య

హతురాలు భూమల గడ్డోళ్ల లేట్ అంజి భార్య సావిత్రమ్మ @ బుజ్జమ్మ గా గుర్తింపు

Date : 17 November 2025 08:59 AM Views : 415

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నవంబర్ 17: అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం, సిటిఎం క్రాస్ రోడ్డు సచివాలయం వెనకకు బహిర్భూమికి వెళ్లిన మహిళను ఆగంతకులు గొంతుకు టవల్ బిగించి, ముఖం వాసేల కొట్టి అత్యాచారంకు పాల్పడి, ఆపై హత్య చేసినట్లు తెలిసింది. సీటీఎం క్రాస్ రోడ్డులోని పాకాలవీధికి చెందిన భూమల గడ్డోళ్ల లేట్ అంజి భార్య సావిత్రమ్మ అలియాస్ బుజ్జమ్మ (40) గా గుర్తించారు. రాత్రి 9.30కి బహిర్భూమికి వచ్చిందని కుటుంబీకులు తెలిపారు. సిటిఎం క్రాస్ రోడ్ లో మహిళను హత్య చేయడానికి పక్కనే బ్రాందీ షాపు ఉందనీ, దీంతో ఎవరైనా ఒంటరిగా బహిర్భూమికి వెళ్లిన మహిళను అడ్డగించి అత్యాచారం చేసే ఆపై చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి... మదనపల్లి తాలూకా పోలీసులు సంఘనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు...

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :