Wednesday, 17 June 2026 02:49:53 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

యన్.సి.సి. 35(ఏ)బెటలియాన్ బెస్ట్ క్యాడట్ అఫ్ ఇయర్ 2025 అవార్డు పొందిన మిట్స్ విద్యార్థి

Date : 26 April 2026 10:29 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 26 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం మూడవ సంవత్సరం విద్యార్థి, చిత్తూర్ 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీకి చెందిన జూనియర్ అండర్ ఆఫీసర్ (JUO) కె. రేవంత్ కుమార్, చిత్తూరు లో నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక “సీడబ్ల్యూఎస్ బెస్ట్ క్యాడెట్ ఆఫ్ ది ఇయర్ 2025-26” పురస్కారం లభించిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ అవార్డును చిత్తూరు 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ ప్రదానం చేశారు. Chittoor లో జరిగిన కఠినమైన శిక్షణను పూర్తి చేసి ఫైరింగ్, డ్రిల్, ఇంటర్వ్యూ మరియు సాధారణ జ్ఞానంపై రాత పరీక్ష వంటి పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, వివిధ యూనివర్సిటీ ల మరియు కళాశాలల నుండి పాల్గొన్న పోటీదారులలో ఉత్తమ క్యాడెట్‌గా ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా కె. రేవంత్ కుమార్ కు రూ. 4,500 నగదు బహుమతిని కూడా అందజేశారు. ఉత్తమ ప్రదర్శన చూపిన యెన్ సి సి క్యాడెట్ ను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & చాన్సల్లర్ డాక్టర్ యెన్ Vijaya భాస్కర్ చౌదరి, ప్రో చాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, యెన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: