Thursday, 16 April 2026 08:01:30 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

అపార్ అప్డేట్ పై ఎంపీడీఓ సూచనలు

విద్యార్థుల సౌలభ్యం కొరకే ఈ అపార్ కార్డు , కేజీ నుండీ పి.జి వరకూ ఉపయోగపడుతుంది

Date : 21 November 2024 07:20 PM Views : 371

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 21 ః తంబళ్లపల్లె మండలం లోని విద్యార్థులకు భవిష్యత్తులో బర్త్ సర్టిఫికెట్ తోపాటు ఎలాంటి సమస్యలు రాకూడదని ఇందుకు అపార్ అప్డేట్ తప్పనిసరిగా చేయించాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి హెడ్మాస్టర్లకు సూచించారు. గురువారం మండలంలోని హెడ్మాస్టర్ లతో ఆయన సమీక్ష జరిపి అపార్ అప్డేట్ ద్వారా పాఠశాలల పరిధిలోని విద్యార్థులకు వివరాలు అందుబాటులోకి వచ్చి బాల కార్మికుల గుర్తింపు వారిని బడిలో చేర్పించే అవకాశం ఉందన్నారు. ఇప్పటివరకు మండలంలో 75 శాతం అపార్ అప్డేట్ జరిగిందని ఇంకా 25% అప్డేట్ పూర్తి చేసే బాధ్యత అధ్యాపకులతో పాటు సచివాలయ సిబ్బంది సైతం సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, ఈ ఓ ఆర్ డి దిలీప్ కుమార్ నాయక్, మండలంలోని హెడ్మాస్టర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :