Thursday, 30 July 2026 09:47:29 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

బాల్య వివాహాలు రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దుదాం

పోర్డు సంస్థ ఆధ్వర్యంలో వీడీయో ప్రదర్శన

Date : 05 December 2025 07:32 PM Views : 143

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పోర్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు రహిత ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడంలో భాగంగా PORD ఈరోజు ఒక వీడియోను జడ్పీ హైస్కూల్ స్కూల్ నందు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లాంచ్ చేయడం జరిగింది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ టెన్త్ క్లాస్ లోని లవ్ అంటూ సైడ్ వెళ్లిపోవడం వల్ల పేరెంట్స్ ముందుగానే పిల్లలకు చిన్న వయసులోనే వివాహాలు చేస్తున్నారు . పిల్లల్లో పెద్దోళ్ళు అందరిలోనూ అవగాహన పరచడానికి వీడియోల ద్వారా అవేర్నెస్ తేవడం కోసం పోర్టు ఒక చిన్న వీడియోను లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోర్డు డైరెక్టర్ jall లలితమ్మ, ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మరియు కార్యకర్తలు జడ్పీ హైస్కూల్ హెచ్ఎం, టీచర్స్ పేరెంట్స్,MIS కోఆర్డినేటర్ సుభాషిని,నరసింహులు పాల్గొనడం జరిగింది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: