Tuesday, 09 June 2026 09:37:27 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

విద్యుత్ సమస్యలపై ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల జనబాట

Date : 17 March 2026 10:34 PM Views : 144

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 17 : ఏపీ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఏడిఈ గోవింద్ రెడ్డి సారధ్యంలో ఏఈ సూచనలతో విద్యుత్ ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల విద్యుత్ సమస్యల పరిష్కారానికి జన బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం మండలంలోని కన్నెమడుగు, మరి మాకులపల్లి పంచాయతీలలో విద్యుత్ ఉద్యోగులు రైతుల పొలాల వద్ద 11 కెవి, ఎల్ టి విద్యుత్ వైర్లు పరిశీలిస్తూ క్రిందికి వేలాడే వైర్లు సరిచేస్తూ, వాలిన విద్యుత్ స్తంభాలు గుర్తించి సరి చేయడం. తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలు ఎత్తు పెంపు సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. గ్రామాలు , పాఠశాలల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె ఎత్తు పెంచడం లేదా ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏ డి ఈ ప్రజలతో మాట్లాడుతూ రైతులు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు పంపిణీ తో పాటు సమస్యల పరిష్కారానికి ఈ జన బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఉదయం 10 నుండి 12:30 గంటలు సీఎం డి, ఉదయం 8:30 నుండి 9:30 గంటల వరకు ఎస్ఈ డయల్ యువర్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, లైన్మెన్ లు శంకర, రమణ, జనార్ధన్, ఏ ఎల్ ఎం నాగేంద్ర, జేఎల్ఎం లు ఇంతియాజ్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :