Thursday, 30 July 2026 11:30:41 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

తెలుగు జాతికి శాశ్వత కీర్తి తీసుకువచ్చిన అఖండ భారత దేశ చక్రవర్తి

Date : 01 December 2025 12:26 PM Views : 241

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె – అన్నమయ్య జిల్లా రాయల్ యూత్ సొసైటీ రాయల్ యూత్ సొసైటీకి చెందిన నాయకులు రేగడి ప్రసాద్ కుమార్, ముని గోపాలకృష్ణ , రాయల్ గని , జయరాం , వేణ్మన్న గ, కొండయ్య వరప్రసాద్ , చంద్రశేఖర్ వెంకటేశ్ , రామచంద్ర , చక్రి ** కలిసి చేసిన ప్రకటన ప్రకార తెలుగు జాతికి శాశ్వత కీర్తి తీసుకువచ్చిన అఖండ భారత దేశ చక్రవర్తి, సాహిత్య–సంస్కృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేసిన మహామహుడు శ్రీ శ్రీకృష్ణదేవరాయులు గారి పేరును మదనపల్లె జిల్లాకు అధికారిక నామకరణంగా ప్రకటించాలి అని ప్రభుత్వాన్ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాము. రాయలసీమ చరిత్రలో అపూర్వ ప్రతిభ కనపరిచిన ఈ మహారాజు పేరు, కొత్తగా ఏర్పడిన మదనపల్లె జిల్లాకు అత్యంత సముచితమైనదని మా అభిప్రాయం. తెలుగు ప్రజలు, రాయలసీమ వాసులు, ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం తరఫున కూడా ఈ డిమాండ్‌కు విశేషమైన మద్దతు లభిస్తున్నది. మదనపల్లె ప్రాంత అభివృద్ధి, చరిత్ర, సంస్కృతికి తగిన గౌరవం దక్కేలా “శ్రీకృష్ణదేవరాయుల జిల్లా” పేరును ప్రభుత్వం ప్రకటించాలని రాయల్ యూత్ సొసైటీ బలంగా కోరుచున్నది. — రాయల్ యూత్ సొసైటీ అధ్యక్షులు : రేగడి ప్రసాద్ కుమార్, మదనపల్లె

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :