Friday, 31 July 2026 11:02:21 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

బి. కొత్తకోట సి.హెచ్.సి. లో నిరూపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్

ఎంపీ నిధులు రూ70 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంట్ - టెక్నీషియన్ లేక మూడు సంవత్సరాలుగా నిరూపయోగం లోనే

Date : 18 March 2026 10:26 PM Views : 169

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - మార్చి 18 : అన్నమయ్య జిల్లా బి కొత్తకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ 30 పడకల ఆసుపత్రి. రాయలసీమ లోనే వెనుకబడిన, మారుమూల ప్రాంతం అయిన తంబళ్లపల్లి నియోజకవర్గం లోని పేద ప్రజలు కరోనా విపత్తు లో వీరి అక్రందనలు చవిచూసిన స్థానిక ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చలించి చొరవ చూపి వైసీపీ ప్రభుత్వ హయాం లో కోవిడ్ సమయం లో 70 లక్షల రూపాయల ఎంపీ ల్యాడ్స్ నుంచి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిధులు వెచ్చించి కోవిడ్ బాధితులను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. కానీ టెక్నీషియన్ లేని కారణంగా ప్లాంటును ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం లేదు గత 3 సంవత్సరాలు గా ఆక్సిజన్ ఉత్పత్తి కావడం లేదు ఈ ప్లాంట్ ను వినియోగం లోకి తెస్తే 4 మండలాల పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించే వీలు కలుగుతుంది. 70 లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న అత్యవసరం అయిన ఆక్సిజన్ ప్రజలకు అందించడంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఎందుకు నిర్లక్షం చేస్తున్నారో అర్థం కావడం లేదని స్థానికుల ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల సంఘం దీనిపై స్పందించి అక్సిజన్ ప్లాంట్ నడిచే విధంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :