Tuesday, 09 June 2026 08:26:25 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

బీహార్ లో బి.జె.పి. ఘనవిజయం పై తంబళ్లపల్లెలో సంబరాలు.

Date : 14 November 2025 08:47 PM Views : 202

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 14 ః బీహార్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాలు రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించడం పై తంబళ్లపల్లె మండల కేంద్రంలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మండల బిజెపి అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్ డి ఏ కూటమికి దేశంలో రాష్ట్రంలో తిరుగు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయమని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, హరినాథరెడ్డి, డీలర్ సుబ్బయ్య, మగ్గాలు లక్ష్మయ్య, చక్రపాణి, నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, కూటమి నాయకుడు రామాంజులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :