Thursday, 30 July 2026 07:51:53 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

బీహార్ లో బి.జె.పి. ఘనవిజయం పై తంబళ్లపల్లెలో సంబరాలు.

Date : 14 November 2025 08:47 PM Views : 238

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 14 ః బీహార్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాలు రికార్డు స్థాయిలో ఘన విజయం సాధించడం పై తంబళ్లపల్లె మండల కేంద్రంలో బిజెపి నాయకులు సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మండల బిజెపి అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ లో బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, నాయకత్వం వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎన్ డి ఏ కూటమికి దేశంలో రాష్ట్రంలో తిరుగు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయమని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ మండల అధ్యక్షులు రామస్వామి రెడ్డి, రాఘవరెడ్డి, హరినాథరెడ్డి, డీలర్ సుబ్బయ్య, మగ్గాలు లక్ష్మయ్య, చక్రపాణి, నరసింహారెడ్డి, శంకర్ రెడ్డి, కూటమి నాయకుడు రామాంజులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :