నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : చౌడేపల్లి - డిసెంబర్ 10 : పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలసిన ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి ని దర్శించుకొని, అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేసిన తెలుగు యువత రాష్ట్రా అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. బోయకొండ దేవస్థానం కు విచ్చేసిన చినబాబు కు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు
Reporter
Namitha News