Thursday, 16 April 2026 08:01:30 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ తో సంపూర్ణ పర్యావరణం - స్పెషలాఫీసర్. గుణశేఖర్ పిళ్లై

స్వచ్ఛ ఆంధ్ర - స్వేచ్ఛ దివస్ కార్యక్రమం లో అధికారులు

Date : 19 April 2025 07:47 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 19 : ఈ-వ్యర్థాలతో పాటు పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను రీసైకిలింగ్ ద్వారా సంపూర్ణ పర్యావరణం సాధ్యమవుతుందని స్పెషలాఫీసర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మండలం లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఈ-వ్యర్ధాల రీ సైక్లింగ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇండ్లతోపాటు దుకాణాలలోని ఈ వ్యర్థాలను సేకరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ పరిధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పారిశుద్ధ్యం పనుల్లో పాల్గొని భావితరాలకు పరిపూర్ణ పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యం పాటించి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తానని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ అవగాహన ర్యాలీ ఎంపీడీవో కార్యాలయం నుండి క్రాస్ రోడ్ చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, ఏవో థామస్ రాజా, ఏఈలు వినోద్, సుజాత, ఈసీ మహేష్, సీసీలు కత్తి నరసింహులు, రమణ ,టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, భూదేవి కార్యదర్శులు సోమశేఖర్, రామకృష్ణ,టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, జనసేన మండల నాయకుడు ఎద్దుల నర్సింహులు, సిద్ధమ్మ, రామలక్ష్మమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :