Thursday, 30 July 2026 10:39:34 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

వారపు సంత ప్రభుత్వ స్థలంలో నిర్వహించండి.

Date : 07 January 2026 10:20 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 07 : తంబళ్లపల్లె వారపు సంత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్వహించాలని కూటమి నాయకులు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ కు వినతిపత్రం ఇచ్చారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం క్రాస్ రోడ్ మదనపల్లి, ములకలచెరువు, పెద్దమండెం రహదారులకు కూడలిగా నిలిచింది.నిత్యం వందలాదిగా ఆర్టీసీ తో పాటు ప్రైవేటు వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు,వేలాదిగా జన సంచారంతో కిటకిటలాడుతుంది. కొందరు ఈ రోడ్డు ప్రక్కనే కూరగాయల దుకాణాలు తోపాటు పలు రకాలు దుకాణాలు నిర్వహణతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు ట్రాఫిక్ స్తంభించి వాహనాలు నిలిచిన సంఘటనలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం పాత జూనియర్ కాలేజ్ వెనుక వారపు సంతకు స్థలం కేటాయించిందని ఆ స్థలంలో సంత నిర్వహించాలని కూటమి నాయకులు సుగవాసి శివకుమార్, ఆకుల రెడ్డప్ప రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మణి, కూటమి నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :