నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిది లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ CI గారు అయిన S.విశ్వనాథ రెడ్డి గారు తన సిబ్బంది తో వాహనాల తనిఖీ లో డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడిన 1. షేక్ అరీఫ్, వయసు - 39 సం.లు, S/o. రామ మోహన్, 2. దాసరి వినోద్, వయసు - 32 సం.లు, S/o. వెంకటరమణ, 3. ఫరీద్, 24 సం.లు, S/o. హమీద్, 4. సయ్యద్ చాన్ బాష, వయసు - 46 సం.లు, S/o. బాష వలీ అనే వారిని రాజశ్రీ రాయచోటి జుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేటు కోర్టువారి ముందు హాజరు పరచగా, ఒక్కొక్కరికి *ఒక నెల రోజులు జైలు శిక్ష గాను* , మరియు 1. షేక్ రహంతుల్లా, వయసు - 54 సం.లు, S/o. బుడెన్ సాబ్, 2. దేరంగుల వెంకట శివ, వయసు - 27 సం.లు, S/o రవీంద్ర, 3. దుర్గం నాగేశ్వర, వయసు - 33 సం.లు, S/o. వెంకటరమణ, 4. జూలపల్లి రహంతుల్లా, వయసు - 43 సం.లు, S/o బాష, 5. ఎద్దులపల్లి రెడ్డి కుమార్, వయసు - 21 సం.లు, S/o. రెడ్డి శేఖర్, 6. గోగుల వాసుదేవ, వయసు - 47 సం.లు, S/o. నాగన్న, 7. షేక్ మౌలానా, వయసు - 45 సం.లు, S/o. అబ్దుల్ రజాక్, 8. దేరంగుల నాగేంద్ర, వయసు - 25 సం.లు, S/o. రవీంద్ర అను వారికి ఒక్కొక్కరికి *రూ.10500/- చొప్పున జరిమానా గా మొత్తం రూ. 84,000/- జరిమానా విధించినట్లు* రాయచోటి ట్రాఫిక్.
Reporter
Namitha News