Thursday, 16 April 2026 06:19:32 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మొలకలచెర్వు పల్లెపండుగ

నాయునిచెర్వు పల్లె , వినాయక నగర్ సి.సి.రోడ్డు లకు భూమిపూజ లో జయచంద్రా రెడ్డి

Date : 15 October 2024 04:21 PM Views : 304

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - అక్టోబర్ 15 : నాయునిచెర్వుపల్లె రోడ్డు , వినాయక నగర్ సి.సి.రోడ్డు కు భూమి పూజ చేసిన ఇంచార్జీ దాసిరిపల్లి జయచంద్రా రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుండీ ఆంధ్రప్రదేశ్ అభివృద్దే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంలో 4,500 కోట్ల రూ వ్యయం తో గ్రామసభలలో ఆమోదం తెలిపిన పనులను చేయుటకు అక్టోబర్ 14 నుండి 20వ తేదీ వరకు గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపాధి హామీ తదితరములతో పూర్తి చేయుటకు పల్లె పండుగ కార్యక్రమం చేపట్టింది . ఈ వారోత్సవాలలో భాగంగా తంబళ్లపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాట వేయుటకు పలు గ్రామాల్లో ఎన్నో సంవత్సరాల నుండి రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను మన కూటమి ప్రభుత్వం లో సిసి రోడ్లుగా మార్చే దిశలో ఈరోజు మొలకలచెరువు మండలం మొలకలచెరువు టౌన్ నందు నాయన చెరువు పల్లి వినాయక నగర్ సిసి రోడ్డును ప్రారంభించిన మన తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి. అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేస్తున్నామని , వాటిని కార్యరూపం లో అమలుపర్చటకే ఈ పల్లెబాట వారోత్సవాలు అని పేర్కొన్న జయచంద్రా రెడ్డి ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్ర రెడ్డి గారితో పాటు ఎంపీడీవో హరినారాయణ , RWS సి.ఈ. దినేష్ , పి ఆర్ ఏ ఈ అనిత , ఏ ఈ నాగరాజు ,పారిశ్రామికవేత్త మంత్రి గిరిధర్ రెడ్డి , మంత్రి ప్రసాద్ రెడ్డి , టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి గుత్తికొండ త్యాగరాజు , మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కె.వి రమణ సర్పంచ్ ఎర్రగుడి సురేష్ గారు ఎక్స్ ఎంపీటీసీ నర్సింహారెడ్డి , మాజీ ఎంపీటీసీలు రామచంద్ర , చాంద్ బాష లు , పల్లా రాము శ్రీనివాసులు కట్టా సురేంద్ర నాయుడు మునిస్వామి రుద్ర బాలకృష్ణారెడ్డి , ఎంపీటీసీ వెంకట సిద్దయ్య షఫీ గంగాదేవి దయ్యాల శ్రీనివాసులు ఎక్స్ ఎంపీటీసీ రవి భాస్కర్ రెడ్డి పిడుగు రెడ్డప్ప కలుమూరి నాగభూషణ విశ్వనాథ్ రెడ్డి బేరి సీన మరియు కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :