నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 16 : ఢిల్లీ వేదికగా నిర్వహించిన జనసేన ప్రస్థానం కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సన్నిహితుడు, ఆర్ట్ డైరెక్టర్,టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి గారిని తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోతుల సాయినాథ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు
Reporter
Namitha News