నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 09 : పుంగనూరు మండలం లక్కుంట గ్రామ సమీపంలో రాగాని పల్లె పంచాయితీ డీకేటి సర్వే నెంబర్ 337/3, ఖాతా 113, 2ఎకరాల నలభై ఎనిమిది సెంట్ల భూమి ని 2010 లో ఎస్.చెన్నారాయప్ప పేరు మీద పాస్ బుక్ ఉన్నది. ఐతే ఇప్పుడు 1బి లో పేరు మారిపోయిందని భాధితుడి భార్య లక్ష్మమమ్మ మీడియా ను ఆశ్రయించిది. మా భూమి లో సంవత్సరాలు తరపడి వ్యవసాయం చేసుకొంటూ ఉన్నామని,మా భూమి ని రెవిన్యూ వారు వేరొకరి పేరు మీద 1బి ఎలా చేస్తారని, వేలిముద్ర వేసే లక్ష్మ్మమ్మ, చెన్నారాయప్ప ల పేర్ల తో సంతకాలు పోర్జరీ చేసి హంద్రీ నివా నష్ట పరిహారం డబ్బులు సుమారు ఏడు లక్షలు కూడా ఖాజేశారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ భూమిని చంద్రప్ప, గౌరమ్మ లు సంపన్ను లకు ఎలా ఫేక్ పట్టా ఎలా ఇస్తారని, ఎమ్మార్వో కి పిర్యాదు చేసిన న్యాయం జరగక పోవడం తో దీనిపై కలెక్టర్ వారికీ పిర్యాదు చేశామని, న్యాయం జరగక పోతే న్యాయస్థానం ను ఆశ్రయిస్తానని వాపోతున్న బాధితురాలు. కాళ్ళు అరిగేలా రెవిన్యూ, కలెక్టర్ ఆఫీసులకు తిరుగుతున్న అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదుని ఆవేదన చెందుతోయింది.
Also Read : వైసీపీ నేత చొప్పా వెంకటరెడ్డి బీజేపీలో చేరిక
Reporter
Namitha News