నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 04 : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ని మర్యాదపూర్వకంగా కలసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. మదనపల్లి పట్టణం జిల్లా కేంద్రం అయింది, పలు కార్యాలయాలకు జిల్లా లోని పలు ప్రాంతాల నుండీ ప్రజలు వచ్చే క్రమంలో పట్టణం ట్రాఫిక్ సమస్య అధికమవుతోందని, ట్రాఫిక్ సమస్య పై ద్రుష్టి సారించాలని సూచిస్తూ, పలు అంశాలపై ఎస్పీ తో చర్చించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా
Reporter
Namitha News