Friday, 31 July 2026 01:51:39 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పెద్దేరు ఆయకట్టు గిరిజన రైతుల పంటలకు సాగునీరు విడుదల - పెద్దేరు ప్రాజెక్ట్ చైర్మన్ కొటాల శివకుమార్

Date : 18 July 2026 09:34 AM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 17 ః పెద్దేరు ప్రాజెక్ట్ ఆయకట్టు లోని గిరిజన రైతులకు చెందిన సుమారు 100 ఎకరాల పలు రకాల పంటలకు శనివారం సాగునీరు విడుదల చేస్తున్నట్లు పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్, కమిటీ సభ్యులు తీర్మాణించారు.ప్రాజెక్టు పరిధి పెద్దమండెం మండలం లోని దేనేనాయక్ తండా,అవికే నాయక్ తాండ, వడ్డివంక తండా, తుమ్మలవంక తాండా, గరుగుమీద తాండాలకు చెందిన రైతుల పంటలు ఎలినో ప్రభావంతో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న విషయాన్ని జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డిల దృష్టికి తీసుకువెళ్లగా వారి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పెద్దేరు ప్రాజెక్టు నుండి సాగు నీరు శనివారం ఒక్కరోజు విడుదల చేయాలని ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు, ఆయ కట్టు కమిటీకి సూచించారు. గిరిజన రైతుల సమస్యల పరిష్కారానికి అందరి ఆమోదంతో చైర్మన్ శివకుమార్ తో పాటు కమిటీ మెంబర్లు శనివారం ఒక్కరోజు నీటి విడుదలకు ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ప్రాజెక్ట్ సాగునీటి విడుదల ప్రకటన పై గిరిజన రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :