Friday, 31 July 2026 08:51:38 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

చెత్తనే సంపదగా మార్చిన ఘనత మా కూటమి ప్రభుత్వానిదే - టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి

Date : 30 May 2026 08:45 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 30 ః నాటి వైకాపా ప్రభుత్వం చెత్త పై పన్ను వేస్తే ప్రజలు బుద్ధి చెప్పారని, అదే చెత్తను మా కూటమి ప్రభుత్వం సంపదగా సృష్టించి స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతుందని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి కొనియాడారు. శనివారం మండలానికి మూడు బ్యాటరీ చెత్త సేకరణ వాహనాలకు మహిళా నాయకురాలు సిద్ధమ్మ పూజలు నిర్వహించగా ఏవో థామస్ రాజా, కార్యదర్శి శ్రీనివాసరావు లు లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని తంబళ్లపల్లె, కోసువారిపల్లె, రేణుమాకులపల్లి లకు బ్యాటరీ వాహనాల ద్వారా తడి పొడి చెత్త సేకరణకు ఈ బ్యాటరీ వాహనాలు ఉపయోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఈ వినోద్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ శ్రీనివాసులు, రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, తెలుగు యువత నరసింహులు, ఎర్రసానిపల్లి రామచంద్రారెడ్డి, బీసీ నాయకుడు సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు బాబ్జాన్, సురేంద్ర, రామకృష్ణ, అల్లావుద్దీన్, బిజెపి హరినాథ్ రెడ్డి, గాలి మల్లయ్య,ఏ పీ ఓ అంజనప్ప, కార్యాలయ సిబ్బంది సురేంద్ర, విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్,ఖయ్యూం, నాగరాజు, పంచాయితీ పద్మావతి, భాస్కర్, డ్రైవర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :