Friday, 31 July 2026 10:40:58 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మల్లయ్య కొండ కు కాలినడకన చేరుకున్న టిడిపి మాజీ ఇంచార్జ్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి

Date : 06 July 2026 10:56 PM Views : 142

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 06 : తంబళ్లపల్లె కు సమీపంలోని శ్రీ మల్లయ్య కొండ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని సోమవారం తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి కాలినడకన చేరుకున్నారు. ఉదయం తన సహ ధర్మచారిని కల్పన రెడ్డి తో పాటు తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో కొండ కింద మదాతం బావి వద్ద వినాయక, ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో కాలినడకన కొండకు బయలుదేరి మధ్యలో వెలుగు మల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం జయచంద్ర రెడ్డి దంపతులు మల్లయ్య కొండ చేరుకొని మహాశివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజానీకం పాడిపంటలు, అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆ మహా శివుని కోరుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా గౌరీ మాత ఆలయం, భగీరథి, ఎలకతీర్థం లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ చంద్రారెడ్డి వెంట తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :