Friday, 31 July 2026 10:43:47 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మదనపల్లి పట్టణం లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం లో కలెక్టర్ నిశాంత్ కుమార్

Date : 23 May 2026 10:05 AM Views : 94

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 23 : ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా ప్రజలను పరిశుబ్రతక లో ప్రజలను భాగస్వామ్యం చేసే బృహత్తర కార్యక్రమం. మునిసిపాలిటీలను డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ మునిసిపాలిటీల్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రారంభింస్తున్న నేపథ్యంలో నేడు మదనపల్లి పట్టణం లోని అనిబిసెంట్ కూడలి నందు "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జాయింట్ కలెక్టర్

ఈ సందర్బంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఈ నాలుగు వారాల కార్యక్రమం లో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొనాలని పిలుపునిస్తూ మదనపల్లి పట్టణం ను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా నాలుగు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమం ను పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి ప్రారంభించాం . మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేస్ లని క్లీన్ చేయడం, రెండో వారం కాలువలను క్లీన్ చేయడం,మూడో వారం ఇల్లు,షాపుల వద్ద చెత్తను వేరుచేసేలా, నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ చేసేలా అవగాహన కల్పించాలి. ఇండ్లు, షాప్ ల యజమానులు ఎక్కడ పడితే అక్కడ చెత్తను వేస్తే జరిమానాలు వేస్తాం, షాప్ ల వద్ద వినకపోతే సీజ్ కూడా చేస్తాం అని హెచ్చరించిన కలెక్టర్. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ను విజయవంతం గా పూర్తి చేసి మదనపల్లి పట్టణం ను క్లీన్ మునిసిపాలిటీ గా తీర్చిదిద్దుకుందాం అని వెల్లడించిన కలెక్టర్ నిశాంత్ కుమార్

ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, మునిసిపల్ కమీషనర్ ప్రమీల, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :