నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి : ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ ఏడాది డిసెంబర్లో అమలు చేసే అవకాశం ఉంది. ఇటీవల రెగ్యులర్ టెట్ నోటిఫికేషన్ వెలువడగా ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దీనికి దరఖాస్తు చేసుకొని రాయవచ్చు. రాష్ట్రంలో సుమారు 80వేల మంది ఉపాధ్యాయులు ఉండగా గతేడాది నిర్వహించిన టెట్లో 15వేల మంది అర్హత సాధించారు. మిగిలినవారి కోసం ప్రత్యేక టెట్ జరపాల్సి ఉంది
Reporter
Namitha News