Friday, 31 July 2026 01:32:27 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

తంబళ్లపల్లె విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి - ఏ.ఈ సురేంద్ర

Date : 09 May 2026 09:06 PM Views : 176

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 09 : తంబళ్లపల్లె మండలంలో రైతులు, వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు ఏఈ సురేంద్ర తెలిపారు. శనివారం విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలం దృశ్య ముందస్తుగా మండలంలోని కన్నెమడుగు విద్యుత్ సబ్ స్టేషన్ నుండి కోసువారిపల్లె సబ్ స్టేషన్ పరిధి వరకు ఏఈ సురేంద్ర సూచనలతో లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు లైన్మెన్ శంకర్ సారధ్యంలో రైతులు, ప్రజల సహకారంతో 33కేవి విద్యుత్ లైన్ పై చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ వైర్ల మరమ్మత్తులు ముమ్మరంగా చేపట్టారు. రైతుల వ్యవసాయ బోర్ల వద్ద ట్రాన్స్ఫార్మర్లు పనితీరు, మైనర్ సమస్యల పరిష్కారం చేశారు. అదేవిధంగా తంబళ్లపల్లె మండల కేంద్రం లో ఆర్డీఎస్ఎస్ లో పోలీస్ స్టేషన్ నుండి పెద్దమండెం రోడ్డు వరకు నూతన విద్యుత్తు లైను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అంతరాయానికి సహకరించిన వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపి విద్యుత్ సమస్యల పరిష్కారంలో కృషి చేసిన సిబ్బందిని ఏఈ ప్రశంసిస్తూ భవిష్యత్తులో రైతులు, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉండి పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఏ ఎల్ ఎం లు అమీన్, జనార్ధన్, శేషు, షిఫ్ట్ ఆపరేటర్లు ప్రసాద్, సురేంద్ర, రాజశేఖర్, అనంత్, ఇంతియాజ్, శ్రీకాంత్ తో పాటు సుమారు 20 మంది విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో ఆ శాఖ అధికారుల పనితీరుపై రైతులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: