Friday, 31 July 2026 07:27:38 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

చిప్పిలి, తట్టివారిపల్లిలో జాతర లలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు

జాతర ఉత్సవాల్లో పాల్గొన్న చినబాబు ఉత్సాహం లో టిడిపి కార్యకర్తలు

Date : 03 June 2026 07:15 PM Views : 65

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 03 : మదనపల్లి నియోజకవర్గం లోని టిడిపి నాయకులు, అభిమానుల ఆత్మీయ ఆహ్వానం మేరకు మదనపల్లె మండలం చిప్పిలి, తట్టివారిపల్లి లో నిర్వహిస్తున్న గ్రామదేవత జాతర మహోత్సవం లలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు. జాతర ఉత్సవాల్లో చినబాబు పాల్గొనడం తో టిడిపి కార్యకర్త లలో ఉత్సాహం. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన తెలుగుదేశం నాయకులు. చెన్నరాయుడు, గంగులప్ప, చిప్పిలి చలపతి, ఉత్తమ్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం మేరకు వారి స్వగృహాలకు వెళ్ళారు. అభిమానులు, టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు మహిళలు యువత శ్రీరామ్ చునబాబుకు ఘన స్వాగతం పలికారు.‌ దుశ్శాలువతో సన్మానించి పూలమాలలు వేసి సత్కరించారు. అభిమానుల ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పలకరించి, వారి ఆతిథ్యం స్వీకరించడం తో వారి ఆనందం కు అవదు లేవు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :