Thursday, 30 July 2026 10:34:55 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి AMC ఛైర్మన్ శివరాం పై సోషల్ మీడియా వస్తున్న కథనలను కండించిన జనసైనికులు

Date : 09 May 2026 05:37 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 09 : మదనపల్లి జనసేనపార్టీ కార్యాలయం లో నేడు జరిగిన పాత్రికేయులు సమావేశం LOB జనసేన నాయకులు AMC చైర్మన్ జంగాల శివరామ్ పై ఆరోపణలు ఖండించిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరుజిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా మాట్లాడుతూ గత రెండు రోజులుగా జరిగిన బిఎస్పి పార్టీ నాయకుల మీడియా సమావేశంలో మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం గారి పైన నిరాధర ఆరోపణలు, అసత్యమని జంగాల శివరాం గారు టమేటా మార్కెట్ యార్డులో బెదిరింపు చర్యలకు పాల్పడినారని అంతే కాకుండా డబ్బులు వసూలు చేశారని AMC చైర్మన్ పదవిని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేశారన్న బీఎస్పీ నాయకుల వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు.బిఎస్పి నాయకులు ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడాలన్నారు. AMC డైరెక్టర్ లక్ష్మీపతి మాట్లాడుతూ టమాటో మార్కెట్లో కాంట్రాక్టులను టెండర్ ద్వారా పిలుస్తారని ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతోందని అందులో ఎవరైనా పాల్గొనవచ్చని తద్వారా టెండర్ ఎవరికి దక్కితే వారికే సొంతమని చెప్పారు. అలాగే టౌన్ సెక్రటరీ నాగమణి తదితరులు వారి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

టౌన్ సెక్రటరీ నాగమణి మాట్లాడుతూ AMC చైర్మన్ గారు డబ్బులు ఇచ్చి చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారని ఆయన ఎవరికి డబ్బులు ఇచ్చారని మీరు నిరూపించాలని, బందేల గౌతమ్ గారు కూడా మాయావతి గారికి ఎంత ఇచ్చి రాష్ట్ర పదవి తీసుకున్నారని అన్నారు.వీర మహిళ టౌన్ సెక్రటరీ పద్మావతి మాట్లాడుతూ వైసిపి హయాంలో చాలా అవినీతి, భూ కబ్జాలు, దౌర్జన్యాలు బెదిరింపు చర్యలు జరిగాయని వాటి గురించి ఎపుడు ప్రస్తావించలేదని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మీరు అంతా ఎక్కడున్నారని నిలదీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ సనా ఉల్లా, AMC డైరెక్టర్ లక్ష్మీపతి,టౌన్ సెక్రెటరీ నాగవేణి ,టౌన్ సెక్రటరీ పద్మావతి,టౌన్ ఉపాధ్యక్షులు పురం నగేష్ ,టౌన్ ఉపాధ్యక్షులు కొలిమి ప్రసాద్ టౌన్ సెక్రెటరీ జనార్ధన్,శిన, రమణ ఆనంద్,పవన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :