నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 25 : మదనపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాలలో నివాసముంటున్న పలువురు బాధితులు అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు ఆర్థిక సాయం కోరుతూ సియం కు దరఖాస్తు చేయడం తో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆపన్నులకు అండగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా కల్పిస్తూ నిధులు మంజూరు చేయడం తో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా లబ్దిదారుల ఇండ్ల కు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆరుగురు బాధితులకు 3 లక్షల 25వేల రూపాయల చెక్కులను అందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమం లో స్థానిక కూటమి సభ్యులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News