Saturday, 13 June 2026 09:55:58 AM
# ట్రాఫిక్ సిబ్బందికి వేసవి రక్షణ కోసం కిట్లు పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # తంబళ్లపల్లెలో జనగణన సర్వే సంతృప్తికరంగా జరిగింది - తాహాసిల్దార్ శ్రీనివాసులు # తంబళ్లపల్లెలో మలేరియా వ్యతిరేక మాసోత్సవాలపై ర్యాలీ # తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు # తంబళ్లపల్లెలో యోగాంద్ర విజయవంతం చేయండి - ఇంచార్జ్ ఎంపీడీవో ఎం వి ప్రసాద్ # మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో పీహెచ్.డి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం # ట్రాక్టర్‌ను ఢీకొట్టిన SLT బస్సు - తృటిలో తప్పిన పెను ప్రమాదం # ఐక్యత తోనే బిసిల అభివృద్ధి, రాజ్యాధికారం సాధ్యం -- బిసివై అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ # ఎడ్జ్ మేధస్సుతో బ్యాటరీ రక్షణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ రూపొందించిన మిట్స్ విద్యార్థులు # మంత్రి కొల్లు రవీంద్ర కు మల్లయ్య కొండ మైనింగ్ పై ఫిర్యాదు # మల్లయ్య కొండల మహాశివుడు అందరికీ ఆరాధ్య దైవం # తంబళ్లపల్లె లో 90వేల లీటర్ల ట్యాంక్ నిర్మాణానికి స్థలపరిశీలన # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ శ్రీ రవి రాజు ఎల్లాప్రగడా కు డాక్టరేట్ # ప్రతి ఇంటికి స్వచ్ఛ తాగునీరు అందించడమే కూటమి లక్ష్యం - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు # పోలియో రహిత సమాజం కోసం సహకరించండి - డాక్టర్ షణ్ముగం # మహిళా సంఘాలకు స్త్రీనిధి క్రెడిట్ పాలసీ వర ప్రధాయని - ఏపిఎం గంగాధర్ # ఉపాధి హామీ లో కొబ్బరి చెట్ల పెంపకానికి ప్రాధాన్యత - ఏపీడి చందన # రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్ # కదిరి ఆర్.డి.ఓ. గా బి. కొత్తకోట కు చెందిన ఆవుల కళావతి

రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్

Date : 10 June 2026 10:40 PM Views : 27

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 ః తంబళ్లపల్లె మండలంలోని రైతాంగానికి రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు తక్కువ ధరకే లీజ్ కు అందుబాటులో ఉంటాయని వెలుగు ఏపిఎం గంగాధర్ తెలిపారు. బుధవారం రైతు ఉత్పత్తిదారుల సంఘ సమావేశం జరిగింది. ఎఫ్ పీ ఓ కేంద్రం ద్వారా ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు మండలంలోని మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎస్ ఎండి మంజూర్ ఇలాహీ మాట్లాడుతూ మహిళా సంఘాలకు రుణ సౌకర్యం అందించడానికి ముందు ఉంటామనిఈ ఆర్థిక ఏడాది రూ ఐదు కోట్ల రుణ పంపిణీకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ బి ఓ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ, వెలుగు సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మహిళా సమైక్య సభ్యులు, ఎఫ్.పి.ఓ. సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :