Friday, 31 July 2026 12:41:53 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు - ఏపిఎం గంగాధర్

Date : 10 June 2026 10:40 PM Views : 82

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 ః తంబళ్లపల్లె మండలంలోని రైతాంగానికి రైతు ఉత్పత్తి కేంద్రం ద్వారా వ్యవసాయ పరికరాలు తక్కువ ధరకే లీజ్ కు అందుబాటులో ఉంటాయని వెలుగు ఏపిఎం గంగాధర్ తెలిపారు. బుధవారం రైతు ఉత్పత్తిదారుల సంఘ సమావేశం జరిగింది. ఎఫ్ పీ ఓ కేంద్రం ద్వారా ట్రాక్టర్, వ్యవసాయ పరికరాలు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు మండలంలోని మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఎస్ ఎండి మంజూర్ ఇలాహీ మాట్లాడుతూ మహిళా సంఘాలకు రుణ సౌకర్యం అందించడానికి ముందు ఉంటామనిఈ ఆర్థిక ఏడాది రూ ఐదు కోట్ల రుణ పంపిణీకి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ బి ఓ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, వెలుగు మండల సమైక్య అధ్యక్షురాలు రామ లక్ష్మమ్మ, వెలుగు సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, మహిళా సమైక్య సభ్యులు, ఎఫ్.పి.ఓ. సభ్యులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :