Friday, 31 July 2026 07:34:07 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

అగ్నిప్రమాదం మూడు దుకాణాలు అగ్ని కి ఆహుతి

రూ .5 లక్షల మేర ఆస్తి నష్టం అయినట్టు అంచనా

Date : 18 July 2026 12:49 PM Views : 56

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అర్ధ రాత్రి అగ్నిప్రమాదం మూడు దుకాణాలు మంటలకు ఆహుతి రూ.5 లక్షల ఆస్తి నష్టం విశాలాంధ్ర, మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో టెంకాయలు, పూజా సామగ్రి విక్రయించే మూడు దుకాణాల్లో శుక్రవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లింది అని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి బాధితులు బావజాన్, సౌకత్ తెలిపిన వివరాల మేరకు దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారి శివప్ప సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటల్లో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, ఫర్నిచర్ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. దాదాపు 70 ఏళ్లుగా నిర్వహిస్తున్న తమ దుకాణాలు దెబ్బతినడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు పోలీసులు దర్యాప్తు చేపట్టి విచారణలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :