Wednesday, 17 June 2026 01:40:36 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

తిరుపతి విజయోత్సవ సభకు కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు

Date : 12 June 2026 08:03 PM Views : 97

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 12 : తిరుపతిలో జరిగిన కూటమి విజయోత్సవ ర్యాలీకి తంబళ్లపల్లి మండలం నుండి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ పిలుపుతో మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయం తంబళ్లపల్లె మండల కేంద్రంలో తిరుపతి వెళ్లే వాహనాలకు రెడ్డప్ప రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. రెండు బస్సులు, పాతిక వాహనాలలో టిడిపి జిందాబాద్, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర, గంగుల్ రెడ్డి, పురుషోత్తం, నరసింహులు, సురేంద్ర, రామచంద్రారెడ్డి, సుధాకర్, బాలకృష్ణారెడ్డి, రామలింగారెడ్డి, వీరాంజనేయులు, రషీద్ భాష, గోపి దీన్ని సుధాకర్, రామకృష్ణ,పంచాలమర్రి శంకర, మాధవ రెడ్డి, సామి రెడ్డి, నరేంద్ర నాయుడు, రామాంజులు, సీను కార్యకర్తలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: