Thursday, 30 July 2026 11:15:30 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కి ఘన నివాళులర్పించిన రాజు క్షత్రియ సేవ సంఘం

Date : 07 May 2026 11:26 AM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - మే 07 : పుంగనూరు ఎన్. జి. వో కాలనీ లోని రాజు క్షత్రియ సేవ సంఘం కార్యాలయం నందు క్షత్రియ సేవ సంఘం సభ్యులు సుబ్రహ్మణ్యం రాజు,లక్ష్మణ రాజు,జగదీశ్ రాజు,నాగరాజు, చంద్రశేఖర్ రాజు,భాస్కర్ రాజు ల ఆధ్వర్యంలో నేడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కి ఘన నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తెలుగు వాడి సత్తా చాటి బ్రిటిష్ సామ్రాజ్యన్ని గడగడా లాడించిన స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కి ప్రతి ఒక్కరు అయన ను స్మరించు కొని వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. కార్యక్రమం లో కృష్ణమ రాజు,నవీన్ రాజు, విజయ్ భాస్కర్ రాజు, సతీష్ రాజు, రాఘవేంద్ర రాజు, తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :